ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 171.79 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN, First Publish Date - 2022-02-11T21:30:38+05:30

దేశంలో కరోనా వ్యాప్తని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 171.79కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.గడిచిన 24 గంటల్లో 48.18 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 97.17 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,077 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 6,97,802 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 5.76 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-11T21:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising