21 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్లు
ABN, First Publish Date - 2022-05-27T08:52:38+05:30
రాష్ట్రంలో జిల్లా కోర్టుల సముదాయాలు నిర్మించేందుకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
హైదరాబాద్, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా కోర్టుల సముదాయాలు నిర్మించేందుకు ప్రభుత్వం భూములు కేటాయించింది. వనపర్తి, మంచిర్యాల మినహా 21 జిల్లాల్లో గరిష్ఠంగా 10 ఎకరాలు, కనిష్ఠంగా 2.20 ఎకరాల భూమి కేటాయించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో మాత్రం రెండు చోట్ల ఐదేసీ ఎకరాల చొప్పున భూములు ఇచ్చారు.
Updated Date - 2022-05-27T08:52:38+05:30 IST