ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

32లక్షల ఎకరాలకు చేరిన పత్తి సాగు

ABN, First Publish Date - 2022-07-07T09:58:52+05:30

రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 32లక్షల ఎకరాలకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 32లక్షల ఎకరాలకు చేరింది. అన్ని పంటలు కలిపి ఇప్పటివరకు 43.31 లక్షల ఎకరాల్లో సాగైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక సమర్పించింది. ఈ వానాకాలంలో 75లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. దాంట్లో ఇప్పటి వరకు రైతులు 5% వరకు సాగు చేశారు. కంది  సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా... 2.72 లక్షల ఎకరాల్లో ఇప్పటిదాకా వేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

Updated Date - 2022-07-07T09:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising