ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

47 మందికి పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-01-20T06:10:59+05:30

47 మందికి పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకతీయఖని, జనవరి 19: సింగరేణి  భూపాలపల్లి ఏరియాలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగు తోంది. బుధవారం ఒక్కరోజే సింగరేణిలో 47 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. 111 మందికి పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు నిర్ధారణ అయ్యింది. 27 మంది కార్మికులు, 20 మంది డిపెండెంట్‌ కార్మికులు కరోనా బారిన పడినట్టు సింగరేణి వైద్యాధికారులు తెలిపారు.  మొత్తంగా ఏరియాలో ఇప్పటి వరకు  191 మం దికి వైరస్‌ సోకగా వీరిలో 82 మంది కార్మికులు, ఏడుగురు ఎగ్జిక్యూటివ్స్‌, 94 మంది డిపెండెంట్‌ ఎంప్లాయిస్‌, ముగ్గురు రిటైర్డ్‌ కార్మికులు, ఒక రిటైర్డ్‌ కార్మి కుడి డిపెండెంట్‌, నలుగురు కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నట్లు వివరించారు.  

Updated Date - 2022-01-20T06:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising