ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2022-01-17T22:57:39+05:30

రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. డాక్టర్లు, హౌస్‌ సర్జన్స్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు.

Updated Date - 2022-01-17T22:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising