ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు: ఎంపీ జీవీఎల్‌

ABN, First Publish Date - 2022-03-12T00:42:42+05:30

దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ బోర్డ్ మూసేయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి చేరే అవకాశం ఉందన్నారు. దేశంలో మూడో ఫ్రంట్ ప్రయత్నం కాదని, టీఆర్‌స్‌కు మూడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మంచి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రానుందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-12T00:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising