ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదు: Sunita rao

ABN, First Publish Date - 2022-06-25T19:19:05+05:30

రాష్ట్రంలో నిత్యావసర ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసర ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు సునీతారావు(Sunita rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... నిత్యావసర ధరలకు తోడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు మళ్ళీ పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు మహిళా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుందని తెలిపారు. తాము కూడా బస్‌భవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా సంతోషమే.. చెప్పి చేరితే ఇంకా సంతోషమని సునీతారావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-25T19:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising