ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల పాలిట యముడిగా సీఎం మారారు: పొన్నాల లక్ష్మయ్య

ABN, First Publish Date - 2022-05-24T03:54:42+05:30

దేశంలో 80 కోట్ల మందికి ఆహారాధాన్యాలు ఎగుమతి చేసిన ఘనత కాంగ్రెస్‎దేనని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఓ ప్రకటనలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదాశివపేట: దేశంలో 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేసిన ఘనత కాంగ్రెస్‎దేనని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఓ ప్రకటనలో అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతుంటే  సీఎం కేసీఆర్  పంజాబ్ రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి అక్కడికి వెళ్లారని పొన్నాల ఎద్దేవా చేశారు. తేమ శాతం,తాలు, తరుగు పేరుతో ధాన్యం కొనుగోలు చేసి ట్రాక్ షీట్లు ఇవ్వకుండా రైతులను అధికారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 17 లక్షల మంది కౌలు రైతులకు పంట నష్టం, పెట్టుబడి సహాయం అందడం లేదన్నారు. తెలంగాణలో కౌలు రైతులకు సీఎం కేసీఆర్ రైతుబంధు ఇవ్వకుండా రైతుల పాలిట యముడిగా మారారని విమర్శించారు.

Updated Date - 2022-05-24T03:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising