ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అన్యాయం: కోదండ రెడ్డి

ABN, First Publish Date - 2022-02-01T21:53:23+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ పెద్దలకు అప్పజెప్పేలా ఉందన్నారు. సబ్సిడీ స్కీములు మొత్తం తగ్గించారన్నారు. వ్యవసాయ రుణాల రాయితీలను ఎత్తేశారన్నారు. పంటల మార్పిడిపై కేంద్ర వైఖరి బయటపడిందని ఆయన ఆరోపించారు. 23 పంటలకు కనీస మద్దతు ధర కేటాయింపులను 10వేల కోట్లకు తగ్గించారన్నారు. కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయ రంగమేనని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-02-01T21:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising