ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు: గీతారెడ్డి

ABN, First Publish Date - 2022-06-30T01:38:31+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యలపై మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట మైనార్టీ గురుకులంలో కల్తీ ఆహారం ప్రభుత్వ వైఫల్యమేనని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యలపై మాజీ మంత్రి గీతారెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట మైనార్టీ గురుకులంలో కల్తీ ఆహారం ప్రభుత్వ వైఫల్యమేనని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం బయటకు రాకుండా దాచారని ఆమె ఆరోపించారు. 3 రోజులు వందలాది మంది పిల్లలు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమించడంతోనే ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వసతిగృహాల్లో ఇదే పరిస్థితి నెలకొందని గీతారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-30T01:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising