ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష పూర్తి

ABN, First Publish Date - 2022-08-08T08:48:04+05:30

ఎస్‌ఐ సివిల్‌, తత్సమాన పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 2,25,759 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2,25,759 మంది హాజరు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐ సివిల్‌, తత్సమాన పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 2,25,759 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 503 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 (91.32 శాతం) మంది పరీక్ష రాసినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. 

Updated Date - 2022-08-08T08:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising