ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం, పునరావాసం కల్పించాలి

ABN, First Publish Date - 2022-11-30T00:15:05+05:30

కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా బస్వాపూర్‌ రిజర్వార్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులందరికీ నష్ట పరిహారంతోపాటు పునరావాసం కల్పించాలని పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం పనులను అడ్డుకుని దీక్షలు చేపట్టిన ముంపు నిర్వాసితులు

భువనగిరి రూరల్‌, నవంబరు 29: కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా బస్వాపూర్‌ రిజర్వార్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులందరికీ నష్ట పరిహారంతోపాటు పునరావాసం కల్పించాలని పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి కోరారు. మంగళవారం ముంపు నిర్వాసితులతో కలిసి దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ, ప్రాజెక్టు, ఇరిగేషన్‌ అధికారులు స్పం దించి భూములకు నష్టపరిహారానికి కొత్త అవార్డును ప్రకటించి, ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పిన్నెం లతరాజు, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు, ఎడ్ల దర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising