ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహావీరుడు బోధనలతో సమాజాన్ని చైతన్యం చేశారు: కేసీఆర్

ABN, First Publish Date - 2022-04-15T00:22:10+05:30

జైనుల ఆరాధ్యదైవం మహావీరుడు తన బోధనలతో సమాజాన్ని చైతన్య పరిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జైనుల ఆరాధ్యదైవం మహావీరుడు తన బోధనలతో సమాజాన్ని చైతన్య పరిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.  గురువారం వర్ధమాన మహానీరుని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ శుభా కాంఓలు తెలిపారు. మహావీరుడు తన బోధనలతో భారతీయ సమాజానికి సరికొత్త జవసత్వాలను అందించాడని అన్నారు. క్రమశిఓణతో కూడిన జీవనానికి వర్ధమాన మహావీరుని ప్రవచనాలు ఎంగానో దోహదపడతాయని అన్నారు. 


Updated Date - 2022-04-15T00:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising