ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: దళితుల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారు : ఎమ్మెల్యే రాజయ్య

ABN, First Publish Date - 2022-09-29T22:26:47+05:30

Hanumakonda: దళితుల అభ్యున్నతి గురించి ఏ పార్టీ పట్టించుకోలేదని స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గ ఎమ్మెల్యే టి.రాజయ్య (Rajaiah) అన్నారు. దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR)కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.1లక్ష 70వేల కోట్లు దళితబంధుకు ఖర్చు చేయనున్నామని, దళితబంధు నిధులు ఇంకా రూ.4 వేల కోట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.దళితుల తలరాతలు మారుతుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hanumakonda: దళితుల అభ్యున్నతి గురించి ఏ పార్టీ పట్టించుకోలేదని స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గ ఎమ్మెల్యే టి.రాజయ్య (Rajaiah) అన్నారు. దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR)కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.1లక్ష 70వేల కోట్లు దళితబంధుకు ఖర్చు చేయనున్నామని, దళితబంధు నిధులు ఇంకా రూ.4 వేల కోట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.దళితుల తలరాతలు మారుతుంటే బీజేపీ ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. 

Updated Date - 2022-09-29T22:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising