ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పెను ప్రమాదం

ABN, First Publish Date - 2022-02-19T17:28:33+05:30

ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పెను ప్రమాదం తప్పింది. టపాసులు పేల్చడంతో మంటలు టెంట్లకు అంటుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల : ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పెను ప్రమాదం తప్పింది. టపాసులు పేల్చడంతో మంటలు టెంట్లకు అంటుకున్నాయి. టెంట్లు, కుర్చీలు కాలిపోయాయి. నర్సింగపూర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పి చైర్మన్ వసంత ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సభా వేదికకు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది.

Updated Date - 2022-02-19T17:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising