ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2022-06-16T02:36:38+05:30

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.  చర్లపల్లి, నాగులపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు.  చర్లపల్లి, నాగులపల్లి రైల్వే స్టేషన్ల దగ్గర అభివృద్ధి పనులకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నాగులపల్లి రైల్వేస్టేషన్ దగ్గర టెర్మినల్, పార్కింగ్ అభివృద్ధికి 350 ఎకరాలు కేటాయించాలని సీఎం కేసీఆర్‎ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు. 


Updated Date - 2022-06-16T02:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising