ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2022-02-21T19:23:26+05:30

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడ్ల్యూఎస్)10 రిజర్వేషన్లు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. మూడేళ్ల నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని కేంద్రమంత్రి తెలిపారు. దీని వలన తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణతో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా 158 కేంద్ర విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అదనంగా 2.15 లక్షల సీట్లను ఏర్పాటు చేసేందుకు 4315.15 కోట్లను కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-21T19:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising