ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌ మాటలు కోటలు దాటాయి: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-03-08T00:53:03+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో టీఆర్ఎస్‌ మాటలు కోటలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో టీఆర్ఎస్‌ మాటలు కోటలు దాటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ ప్రారంభం కావడం ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. ముందే ఒక పథకం ప్రకారం ప్రగతి భవన్ నుంచి రాసుకొచ్చిన పేర్లను అసెంబ్లీలో చదివారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈటల రాజేంద్ర ముఖం కేసీఆర్ చూడాల్సివస్తుందనే వారిని సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. బడ్జెట్ ప్రసంగం.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వీడ్కోల స్పీచ్‌లా ఉందన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2022-03-08T00:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising