ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-03-06T16:40:29+05:30

కేంద్రంపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు దండెత్తారు. కేంద్ర నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి: కేంద్రంపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు దండెత్తారు. కేంద్ర నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. బహిరంగ సభ, పత్రికా సమావేశం ఇలా ప్రతి వేదికను కేంద్రాన్ని విమర్శించేందుకు తెలంగాణ మంత్రులు వాడుకుంటున్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెడుతోందన్నారు. కేంద్రం పోకడలు ప్రజలకు మేలుచేయవని చెప్పారు. త్వరలోనే బీజేపీ నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-03-06T16:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising