ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుంది: హరీష్ రావు

ABN, First Publish Date - 2022-03-23T02:06:05+05:30

కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుందని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది రెండు పార్టీల వ్యవహారం కాదు, రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారమన్నారు. పార్లమెంట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆ మంత్రిపై రేపు మా ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాలు, అన్ని యూనివర్సిటీల్లో నిరసనలకు పిలుపునిస్తున్నామన్నారు. గిరిజన  బిల్లు ఆమోదించే దాకా బీజేపీ వెంటపడుతామని, వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. అబద్దాల బీజేపీ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి బిల్లు ఆమోదం అయ్యేలా చూడాలని ఆయన అన్నారు. 

Updated Date - 2022-03-23T02:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising