ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల విద్యార్థులకు నగదు పురస్కారాలు

ABN, First Publish Date - 2022-02-16T08:28:00+05:30

ఐఐటీ, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందిన గురుకుల విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ల్యాప్‌టా్‌పలు, నగదు పురస్కారాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందిన గురుకుల విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ల్యాప్‌టా్‌పలు, నగదు పురస్కారాలు అందించారు. మాసబ్‌ట్యాంక్‌ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంగళవారం ఎంబీబీఎస్‌, ఐఐటీల్లో చదువుతున్న 151 మందికి ల్యాప్‌టా్‌పలు, 196 మందికి 50 వేల చొప్పున ఆర్థికసాయం, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన 11 మందికి నగదు పురస్కారాలు అందజేశారు. 


Updated Date - 2022-02-16T08:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising