ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌మిల్ యజమానులపై కేసు

ABN, First Publish Date - 2022-02-05T02:25:25+05:30

రైస్‌మిల్ యజమానులపై అధికారులు కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: రైస్‌మిల్ యజమానులపై అధికారులు కేసు నమోదు చేశారు. మాసాయిపేట శ్రీ చైతన్ పారాబాయిల్డ్ ఇండస్ట్రీని అధికారులు సీజ్ చేశారు. మిల్ యజమానులు వెంకటేష్, రమేష్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.  సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన రూ. 4 కోట్ల విలువైన 12 వేల క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు ఇవ్వాల్సి ఉంది. అయితే బియ్యాన్ని ఇవ్వకుండా, బియ్యాన్ని తాకట్టు పెట్టి రూ.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ రమేష్‌ చర్యలు తీసుకున్నారు. 


Updated Date - 2022-02-05T02:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising