ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో Business పాలన జరుగుతోంది: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2022-05-21T23:29:40+05:30

తెలంగాణ (Telangana)లో ప్రజాపాలన కాదని బిజినెస్ (Business) పాలన జరుగుతోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ప్రజాపాలన కాదని బిజినెస్ (Business) పాలన జరుగుతోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ దాడుల్లో పార్థసారథి ఆఫీసులో రూ.500 కోట్లు దొరికాయని ఆరోపించారు. పార్థసారథికి సీఎం కేసీఆర్ రాజ్యసభ ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇక్కడి రైతులు చస్తే దిక్కులేదు.. హర్యానా రైతులకు సాయమా అని నిలదీశారు. ప్రధాని మోదీ, కేసీఆర్ అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీలో ఆ పార్టీ నేత బండి సంజయ్‌ మాటకు విలువ లేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతామని సంజయ్‌ మొరుగుతున్నా.. జాతీయ నేతలు పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-21T23:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising