ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangalకు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ పంజాబ్‌లో ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-28T14:29:51+05:30

జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కన్నెబోయిన రాములు(32) పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కన్నెబోయిన రాములు(32) పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకుని రాములు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవాన్ మృతిపై కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారమిచ్చారు. కాగా... నెల క్రితమే భార్య పిల్లలను రాములు తనతో పాటు తీసుకెళ్లారు. అంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-05-28T14:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising