ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వద్దన్నవారికి కేసీఆర్ దావత్‌లు: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ

ABN, First Publish Date - 2022-01-10T01:26:31+05:30

వరంగల్: తెలంగాణ వద్దన్నవారికి కేసీఆర్ దావత్‌లిస్తున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన నిన్న కేసీఆర్ వామపక్ష నేతలతో ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: తెలంగాణ వద్దన్నవారికి కేసీఆర్ దావత్‌లిస్తున్నారని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. నిన్న కేసీఆర్ వామపక్ష నేతలతో ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా భేటీ కావడాన్ని బిశ్వశర్మ ప్రశ్నించారు. ఔరంగజేబ్‌, నిజాం వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని, పోలీసుల సపోర్ట్‌తో కేసీఆర్ ఎన్నిరోజులు పాలిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ నియంతృత్వం ఇక చెల్లబోదన్నారు. 



Updated Date - 2022-01-10T01:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising