ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరు: జేపీ నడ్డా

ABN, First Publish Date - 2022-01-04T23:47:37+05:30

"నా ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: "నా  ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరు" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో  నగరానికి నడ్డా వచ్చారు. ఈ సందర్భంగా  శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న  అనంతరం ఆయన మాట్లాడారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తానన్నారు. పోలీసులు కరోనా ఆంక్షల జీవో ఇచ్చారుని ఆయన పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తానని ఆయన తెలిపారు. నగరంలో నడ్డా  చేపట్టిన ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించేందుకు అనుమతిని పోలీసులు ఇచ్చారు. 



Updated Date - 2022-01-04T23:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising