ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్ పోచారంతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

ABN, First Publish Date - 2022-03-15T15:43:53+05:30

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యేలు రఘు నందన్, ఈటల రాజేందర్, రాజాసింగ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యేలు రఘు నందన్, ఈటల రాజేందర్, రాజాసింగ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. హైకోర్టు సూచన మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ వద్దకు అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తమ హక్కులను కాపాడాలని స్పీకర్‌ను ఎమ్మెల్యేలు కోరారు. 

Updated Date - 2022-03-15T15:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising