ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలే గుణపాఠం చెప్తారు: ఎమ్మెల్యే రఘునందన్

ABN, First Publish Date - 2022-01-27T22:33:24+05:30

బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు భౌతిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు భౌతిక దాడులు చేస్తే ప్రజలే వారికి గుణపాఠం చెప్తారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆర్మూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు తాబేదారులుగా మారారని, దాన్ని నివారించడానికే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. అధికారులు దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఫిర్యాదు చేసిన వారిపైనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2022-01-27T22:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising