ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక ఛానల్, పేపర్‌పై ఫిర్యాదు..!

ABN, First Publish Date - 2022-02-23T14:30:36+05:30

రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు హస్తినకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ కీలక నేతలు డీకే అరుణ సహా 20మంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు హస్తినకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ కీలక నేతలు డీకే అరుణ సహా 20మంది ఉదయం 10గంలకు బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ నివాసంలో సమావేశం కానున్నారు. టీఆర్ఎస్ కూటమి ప్లాన్‌కు కౌంటర్ ఎజెండాపై చర్చ జరగనుంది. బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులపై ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఒక ఛానల్, పేపర్‌పై కూడా ఫిర్యాదు చేయనున్నారు. బీజేపీ నేతలు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి, ఉభయ సభల కార్యదర్శులకు వినతి పత్రం సమర్పించనున్నారు.

Updated Date - 2022-02-23T14:30:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising