ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: భాగ్యనగరం వరదల్లో మునగటానికి కేసీఆర్, కేటీఆరే కారణం: ఎన్వీఎస్ఎస్

ABN, First Publish Date - 2022-07-28T20:03:02+05:30

భాగ్యనగరం వరదల్లో మునగటానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లే కారణమని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భాగ్యనగరం వరదల్లో మునగటానికి సీఎం కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్(KTR)లే కారణమని బీజేపీ (BJP) సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...  కోర్టు మెట్టికాయలు వేసినా ముందస్తు చర్యలు లేవని మండిపడ్డారు. మున్సిపల్ మంత్రికి విజన్ లేకపోవడం వల్లే వరదలు హైదరాబాద్ కొంప ముంచుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. మిషన్ కాకతీయ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్, సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెరిగిపోయిందన్నారు. రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత అధిర్ చౌదరి భాషను ఖండిస్తున్నామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. 

Updated Date - 2022-07-28T20:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising