ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని ‘విజయ్ సంకల్ప్’ సభ చరిత్రలో నిలిచిపోతుంది: Laxman

ABN, First Publish Date - 2022-06-29T20:57:36+05:30

ప్రధన మంత్రి నరేంద్ర మోదీ విజయ్ సంకల్ప్ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యడు లక్ష్మణ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) విజయ్ సంకల్ప్ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యడు లక్ష్మణ్(Laxman) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఫ్లెక్సీ రాజకీయాలు చేసే స్థాయికి కేసీఆర్ దిగజారిపోయారని విమర్శలు గుప్పించారు. కుటుంబ, అవినీతి పాలనను అంతమొందించడానికి మోదీ వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారన్నారు. తెలంగాణకు సంస్కృతి, సంప్రదాయాలు కార్యవర్గ సమావేశాల్లో కన్పిస్తాయని అన్నారు. హోర్డింగ్‌ల ఏర్పాటు విషయంలో కేసీఆర్ ది చౌకబారుతనమని వ్యాఖ్యానించారు. అధికారం, డబ్బును అడ్డుపెట్టుకుని కేసీఆర్ పాలన చేయడం సరికాదన్నారు. రేవంత్, మంద కృష్ణ మాదిగలు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవుపలికారు. అగ్నిపథ్ పథకం యువకులకు అర్థం అయితే చాలు అని లక్ష్మణ్ తెలిపారు. 

Updated Date - 2022-06-29T20:57:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising