ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T.news: కేసీఆర్‌కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ ఫీవర్ పట్టుకుంది: Sanjay

ABN, First Publish Date - 2022-07-21T20:13:28+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ(BJP) ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌(Bandi sanjay) అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్ పల్లి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ నుంచి చేపట్టిన  ‘‘ప్రజాగోస - బీజేపీ భరోసా’’ బైక్ ర్యాలీలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కారణం సీఎం కేసీఆరే అని ఆరోపించారు. పంటను కాపాడలేని సీఎం..ప్రజలనేం కాపాడతారని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే ‘‘ప్రజాగోస - బీజేపీ భరోసా’’ అని స్పష్టం చేశారు. రైతులకు సీఎం కేసీఆర్‌ రుణమాఫీ చేయడం లేదన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్‌ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈడీ విచారణపై కాంగ్రెస్‌ నేతలవి అనవసరపు ఆరోపణలన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఆగస్ట్‌ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు సంజయ్‌ ప్రకటించారు. 

Updated Date - 2022-07-21T20:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising