ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ మెట్రో ప్రయాణం

ABN, First Publish Date - 2022-03-04T18:45:43+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. శుక్రవారం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్‌కు మెట్రోలో బండి సంజయ్ బయల్దేరారు. పార్టీ అధ్యక్షుడితో పాటు స్వామిగౌడ్, ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి మెట్రోలో ప్రయాణం చేశారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పఠాన్ చెరువు నందీశ్వర్ గౌడ్ నివాసానికి  బీజేపీ నేతలు వెళ్లనున్నారు.

Updated Date - 2022-03-04T18:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising