ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi sanjay: స్పీకర్‌పైనే చర్యలు తీసుకోవాలి.. సభలో చర్చ జరగాలి

ABN, First Publish Date - 2022-09-07T19:45:25+05:30

అసెంబ్లీ నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అసెంబ్లీ నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్ (CM KCR) భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు తగదన్నారు. స్పీకర్‌పైనే చర్యలు తీసుకోవాలని.. సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సభలో ప్రజాసమస్యలపై చర్చించకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్‌ (TRS)తో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని సంజయ్ (BJP Leader) పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-07T19:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising