ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడుతాం: సంజయ్‌

ABN, First Publish Date - 2022-03-13T00:21:41+05:30

తెలంగాణలో నియంత పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో నియంత పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేంద్రంపై కావాలనే కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కొత్త కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎంతమంది పీకేలు వచ్చినా మోదీ సర్కార్‌ను ఏం చేయలేరని ఆయన అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తరిమివేస్తామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-13T00:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising