ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ సీటిప్పిస్తానని మోసం చేసిన బీజేపీ నేత అరెస్టు

ABN, First Publish Date - 2022-09-21T14:21:57+05:30

మెడికల్‌ సీటు ఇప్పిస్తానంటూ బీజేపీకి చెందిన కొత్తపల్లి సతీ్‌షకుమార్‌ రూ. 48.53 లక్షలు కాజేశాడు. సీటు ఇప్పించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత వ్యక్తి సీసీఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అఫ్జల్‌గంజ్‌: మెడికల్‌ సీటు ఇప్పిస్తానంటూ బీజేపీకి చెందిన కొత్తపల్లి సతీ్‌షకుమార్‌ రూ. 48.53 లక్షలు కాజేశాడు. సీటు ఇప్పించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధిత వ్యక్తి సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీ్‌షకుమార్‌ను అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు చెందిన బీజేపీ నేత కొత్తపల్లి సతీ్‌షకుమార్‌ మెడికల్‌ సీటు ఇప్పిస్తానని చెప్పి.. ఓ వ్యక్తి నుంచి రూ. 48.53 లక్షలు వసూలు చేశాడు. సీటు రాకపోవడం, సతీ్‌షకుమార్‌ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు సీసీఎస్‌ ఈస్ట్‌జోన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీశ్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరిచారు. 

Updated Date - 2022-09-21T14:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising