ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది: సీతారాం ఏచూరి

ABN, First Publish Date - 2022-09-19T09:17:47+05:30

చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. 1948 ఫిబ్రవరి 4నుంచి 1949 జులై 11 వరకు అప్పటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌.. ఆర్‌ఎ్‌సఎ్‌సపై నిషేధం విధించారు. ఇప్పుడు వల్లభాయ్‌ పటేల్‌.. తమ సొంత మనిషి అన్నట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటోందని.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ, హిందూ-ముస్లిం ఘర్షణగా మార్చి ప్రజల్లో మతోన్మాద బీజం నాటే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.

Updated Date - 2022-09-19T09:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising