ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు:Tarun chug

ABN, First Publish Date - 2022-07-10T23:46:32+05:30

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని బిజెపిరాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్(tarun chug) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని బిజెపిరాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్(tarun chug) అన్నారు. ఈనెల21 నుంచి పల్లె ఘోస- బీజేపీ భరోసా పేరుతో యాత్ర పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన వివరించారు.వచ్చేఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని బిజెపి(bjp) నిర్ణయించిందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు.ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.మూడో విడతలో బండి సంజయ్‌ 20 రోజుల పాదయాత్ర చేస్తారని తరుణ్‌చుగ్ తెలిపారు. 

Updated Date - 2022-07-10T23:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising