HYD: హైటెక్ సిటీలో బీజేపీ ఆందోళన
ABN, First Publish Date - 2022-04-26T17:39:22+05:30
నగరంలోని హైటెక్ సిటీలో బీజేపీ ఆందోళనకు దిగింది.
హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీలో బీజేపీ ఆందోళనకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటుపై బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.
Updated Date - 2022-04-26T17:39:22+05:30 IST