ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajagopal Reddy: బండి సంజయ్‌తో భేటీ.. మునుగోడులో పాదయాత్ర చేయాలని విజ్ఞప్తి

ABN, First Publish Date - 2022-08-10T04:17:49+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) ను మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal reddy) కలిశారు. అంకిరెడ్డిగూడెం దగ్గర పాదయాత్ర చేస్తుండగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay)ను మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal reddy) కలిశారు. అంకిరెడ్డిగూడెం దగ్గర పాదయాత్ర చేస్తుండగా రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. రూట్‌మ్యాప్ మార్చుకుని మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించాలని కోరారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutha Sukendar Reddy) ఎన్ని పార్టీలు మారారో గుర్తుచేసుకోవాలన్నారు. గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే కండువా మార్చుకున్నారని రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-08-10T04:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising