ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: బీజేపీ సభను అడ్డుకునేందుకు కుట్ర చేశారు: సంజయ్‌

ABN, First Publish Date - 2022-08-27T00:06:50+05:30

బీజేపీ (BJP) సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారని ఆ పార్టీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: బీజేపీ (BJP) సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారని ఆ పార్టీ నేత బండి సంజయ్‌ (Bandi Sanjay) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కారణం లేకుండా సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని మండిపడ్డారు. తన పాదయాత్రపై దాడికి ప్రయత్నించారని, ఈ ఘర్షణను బూచీగా చూపి పాదయాత్ర, సభను అడ్డుకోవాలనుకున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబ అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే.. సభకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని బండి సంజయ్‌ మండిపడ్డారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. రేపు వరంగల్‌ (Warangal)లో బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర ముగింపు సభను నిలుపుదల చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. బీజేపీ సభకు అనుమతి ఇవ్వాలని వరంగల్‌ సీపీకి హైకోర్టు ఆదేశించింది. సభకు ఎంతమంది హాజరవుతారో ముందే సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది. సభకు సంబంధించి బీజేపీ నుంచి అండర్‌ టేకింగ్ తీసుకోవాలని, వరంగల్‌ సీపీ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-08-27T00:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising