ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Kcr: బీహార్‌లో ప్రధాని మోదీపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-08-31T23:18:57+05:30

సీఎం నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కేసీఆర్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bihar: సీఎం నితీష్ కుమార్ (Cm Nitish Kumar), ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ (Deputy Cm Tejaswi Yadav)తో తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana Cm Kcr) సమావేశం ముగిసింది. గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కేసీఆర్..  సీఎం నితీశ్‌కుమార్‌, డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్‌ను కలిశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 8 ఏళ్లలో మోదీ సర్కార్ (Modi Government) చేసిందేమీ లేదన్నారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైందని మండిపడ్డారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో నష్టపోయిందని.. పేదలు, రైతులు, మహిళలకు మోదీ సర్కార్ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నించారు. 


‘‘బీజేపీ (Bjp) సర్కార్‌ను సాగనంపాల్సిన అవసరం ఉంది. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 8 ఏళ్లలో దేశం ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదు.  మోదీ నినాదాలు ఒక్కటి కూడా సఫలం కాలేదు. ఒక్క రంగాన్నైనా మోదీ అభివృద్ధి చేశారా?.  2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం ఏమైంది?.’’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 



Updated Date - 2022-08-31T23:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising