ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు: భట్టివిక్రమార్క

ABN, First Publish Date - 2022-07-16T03:30:33+05:30

గోదావరి వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం: గోదావరి వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావరి వరద సహాయక చర్యలను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన భద్రాచలం వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి వరద పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అంతకుముందు ఆయన్ను సారపాక వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై ప్రతిపక్ష నేత వాహనాలను అనుమతించరా, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే అడ్డుకుంటున్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత భట్టి వాహనాన్ని పోలీసులు అనుమతించగా.. ఆయన కరకట్టపైకి చేరుకుని గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. 

Updated Date - 2022-07-16T03:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising