ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర: భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2022-02-27T17:42:15+05:30

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం యడవెల్లి నుంచి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. 32 రోజులపాటు పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం..కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు. రాష్ట్ర సంపద ప్రజలకు చెందాలి..కేసీఆర్‌ కుటుంబానికి కాదని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారిని.. అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 

Updated Date - 2022-02-27T17:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising