ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెచ్చిపోయిన మావోయిస్టులు..పోలీసులే టార్గెట్..

ABN, First Publish Date - 2022-09-10T18:06:19+05:30

చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. పోలీసులే(police) టార్గెట్‎గా ల్యాండ్‌మైన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Bhadradri Kothagudem: చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు(Maoists) రెచ్చిపోయారు. పోలీసులే(police) టార్గెట్‎గా ల్యాండ్‌మైన్‌(Landmine) ఏర్పాటు చేశారు. అయితే..ల్యాండ్‎మైన్ వల్ల ఒక మూగజీవి ప్రాణలమీదకి తెచ్చింది. ఒక్కసారిగా ల్యాండ్‎మైన్ మీద ఆవు కాలుపడటంతో పేలింది. దీంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ల్యాండ్‎మైన్‎ను మావోయిస్టులు బేస్ క్యాంప్‌కు(Base camp) కిలోమీటర్‌ దూరంలో అమర్చారు. ల్యాండ్ మైన్ పేలుడుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్ల మండలంలో అడుగడుగున పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

Updated Date - 2022-09-10T18:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising