ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhadracharam: 44.60 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

ABN, First Publish Date - 2022-08-10T00:59:00+05:30

ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి (Godavari)కి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం (Bhadracharam): ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి (Godavari)కి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 44.60 అడుగులకు చేరింది. ఈ మేరకు అధికారులు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర సీత వాగు పొంగడంతో నార చీరల ప్రాంతం, సీతమ్మ తల్లి విగ్రహం నీట మునిగింది. 

Updated Date - 2022-08-10T00:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising