ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhadradri: గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం

ABN, First Publish Date - 2022-04-11T17:04:25+05:30

భద్రాచలంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పర్యటన కొనసాగుతోంది. కాగా గవర్నర్‌ పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: భద్రాచలంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పర్యటన కొనసాగుతోంది. కాగా గవర్నర్‌ పర్యటనలో ప్రొటోకాల్‌ వివాదం నెలకొంది. గవర్నర్‌ పర్యటనకు కలెక్టర్‌, ఎస్పీ గైర్హాజరయ్యారు. మరోవైపు భద్రాద్రి పర్యటలో భాగంగా సీతారామస్వామిని తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామి వారికి తమిళిసై  పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మిథిలా స్టేడియంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు.

Updated Date - 2022-04-11T17:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising