ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రికి పయనమైన గవర్నర్ తమిళిసై

ABN, First Publish Date - 2022-04-11T13:22:08+05:30

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సికింద్రాబాద్‌ నుంచి భద్రాద్రికి పయనమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సికింద్రాబాద్‌ నుంచి భద్రాద్రికి పయనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున రైలులో కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న గవర్నర్ అక్కడి నుంచి  రోడ్డుమార్గంలో భద్రాద్రికి పయనమయ్యారు. నేడు భద్రాచలంలోని మిథిలాస్టేడియంలో జరుగనున్న శ్రీసీతారాముని మహాపట్టాభిషేకం వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నారు. 

Updated Date - 2022-04-11T13:22:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising