ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల22లోగా ఇంటర్,డిగ్రీ కోర్సులకు ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి

ABN, First Publish Date - 2022-05-20T21:48:41+05:30

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు(malliah bhattu) సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు(malliah bhattu) సూచించారు.అదేవిధంగా 6,7,8 తరగతుల్లో ప్రవేశం కోసం జూన్ 2 వ తేదీ లోగా ఆన్ లైన్ లో http://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2022 - 23 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే  040-23322377, 23328266 ఫోన్ నెంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.


Updated Date - 2022-05-20T21:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising