ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana News: రేపటి నుంచి ‘పల్లె గోస-బీజేపీ భరోసా’

ABN, First Publish Date - 2022-07-21T00:13:39+05:30

గురువారం నుంచి పల్లె గోస-బీజేపీ భరోసా (Palle Gosa-BJP Bharosa) కార్యక్రమాన్ని కమలనాథులు చేపట్టనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గురువారం నుంచి పల్లె గోస-బీజేపీ భరోసా (Palle Gosa-BJP Bharosa) కార్యక్రమాన్ని కమలనాథులు చేపట్టనున్నారు. తొలి విడతలో 6 నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో బైక్‌లపై తిరుగుతూ  ప్రజలతో కమలనాథులు మమేకం కానున్నారు. పది రోజుల పాటు గ్రామాల్లోనే బీజేపీ నేతలు బస చేయనున్నారు. సిద్ధిపేట, వేములవాడ బైక్‌ ర్యాలీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొంటారు. 


Updated Date - 2022-07-21T00:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising